సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం
సహనం వందే, హైదరాబాద్: దేశంలో డబ్బున్న వారి ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. ఓటు వేయడం వల్ల తమ బతుకులు మారతాయన్న నమ్మకం వారికి పోయింది. అందుకే దేశం కోసం తాము పడే కష్టాన్ని, చెల్లించే భారీ పన్నులను వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బును వెనకేసుకుని సుఖంగా బతకాలనే కొత్త ఆలోచనలతో వారు సిద్ధమవుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓటు వేయడం దండగసామాన్యులు ఇప్పటికీ ఓటుతో మార్పు వస్తుందని…