శ్రీకృష్ణుడిపై ముస్లిం ముద్ర – రోజుకు అయిదు సార్లు నమాజు చేశాడంట
సహనం వందే, జార్ఖండ్: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. వివాదానికి బీజంజార్ఖండ్లో జరిగిన మతపరమైన సభలో మౌలానా జర్జిస్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత ఆరో అధ్యాయం పది శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు….