కాలిపోతున్న నగరాలు..రాలిపోతున్న ప్రాణాలు – మొన్న ఢిల్లీ… నిన్న హైదరాబాద్.. నేడు విశాఖ
సహనం వందే, హైదరాబాద్: నిత్యం అభివృద్ధి అంటున్న పాలకులు నగరాలను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు అగ్ని కీలల్లో సజీవదహనమవుతున్న కార్మికులు, అకాల వర్షాలకు నీట మునుగుతున్న రాజధానులు చూస్తుంటే మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా మృత్యువు అంచున బతుకుతున్నామా అన్న అనుమానం కలుగుతోంది. నగరాల విస్తరణలో ప్లానింగ్ లేని లోపం రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను తుంగలో తొక్కడం వల్ల సామాన్యుడి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. స్టీల్ ప్లాంట్ విషాదంవిశాఖ స్టీల్…