దక్షిణాది సూర్యుడితో వెయ్యేళ్ల వెలుగు – తమిళనాడు, కేరళలో థోరియం నిల్వలు
సహనం వందే, హైదరాబాద్: భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ యురేనియం కోసం ఆరాటపడతాం కానీ మన కాళ్ళ కింద ఉన్న మట్టిలోనే మహా నిధి దాగి ఉంది. కేరళ, తమిళనాడు తీరాల్లో అలలు తాకి వెళ్లే ఆ ఇసుక రేణువులే రేపటి భారత అగ్రరాజ్య స్వప్నానికి ప్రాణం పోయనున్నాయి. అగ్రరాజ్యాల ఆంక్షలను ధిక్కరిస్తూ మన శాస్త్రవేత్తలు గీసిన మూడు అంచెల వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని దద్దరిల్లేలా…